ఏపీలో ఆగస్టుకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం రూ.2,712.73 కోట్ల ...
మహబూబాబాద్ జిల్లాలో యాపిల్ లోడ్‌తో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. ఇంకేముందీ.. జనాలు మొత్తం అక్కడ గుమికూడారు. గాయపడిన ...
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇచ్చిన హామీ మేరకు గత 100 రోజుల్లో రూ.6,000 కోట్ల ...
గణేశ్ విగ్రహాల గరిష్ట ఎత్తు 16 అడుగులకు పరిమితం చేయాలని తయారీదారులను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశించారు.
నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా ...
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో వైఎస్‌ జగన్‌ ములాఖత్‌కు జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. నిర్ణయించిన సమయం ...
బిడ్డకు కన్న తండ్రి నీడలా ఉంటాడు. కానీ ఆ నీడ శాశ్వతంగా దూరమైతే.. దానిని భరించడం చాలా కష్టం. పసి వయస్సులో తండ్రి విలువ అంతగా ...
భారత సరిహద్దుకు సమీపంలో చైనా తన అత్యాధునిక 5వ తరం జే-20 ఫైటర్ జెట్స్‌ను మోహరించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
తూర్పు గోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. పెద్దపులి తూర్పు ...
అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మహిళా, శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో ...
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వృద్ధాశ్రమంలో చోటుచేసుకున్న దాడి కలకలం రేపింది. 14 ఏళ్ల బాలుడు వృద్ధ మహిళలను కర్రతో కొట్టిన వీడియో ...
ప్రస్తుత జీవనశైలిలో ఆలస్యంగా భోజనం చేయడం చాలామందిలో సాధారణ అలవాటుగా మారింది. అయితే రాత్రి ఆలస్యంగా తినే అలవాటు కాలేయ ...