మంత్రి లోకేశ్‌ ఆధ్వర్వంలో బుధవారం మంత్రుల బృందం భేటీ అయింది. రెండో విడత నోటిఫికేషన్లను సెప్టెంబరు 15న విడుదల చేయాలని నిర్ణయించారు. మూడు, నాలుగు విడతల నోటిఫికేషన్లను అక్టోబరు 15న విడుదల చేయనున్నారు.
దేశంలో బంగారం కొనుగోళ్లకు సంబంధించి ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో పసిడి డిమాండ్ 6 శాతం తగ్గి 131 ...
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ అయ్యారు. సూపర్ ఎల్‌నినో పరిస్థితులపై ...
అమెరికాలో యూ వీసా పొందేందుకు నకిలీ దోపిడీలకు పాల్పడిన కేసులో ఓ భారతీయుడికి కోర్టు జైలు శిక్ష, జరిమానాతో పాటు దేశం నుంచి ...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పదవికి రాజీనామా చేసి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ...
కష్టాలు లేని అథ్లెట్‌ ఎవరూ ఉండరు. ఎన్నో ఇబ్బందులను తట్టుకొని ఉన్నత స్థానాలకు చేరతారు. కొందరికి కుటుంబపరంగా.. మరికొందరికి ...
జనగామ: మూత్రాశయంలో ఏర్పడిన 40 రాళ్లను ఆపరేషన్‌ చేసి తొలగించిన ...
హైదరాబాద్, జులై 30: జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డి ...
ఈ కేసు విచారణ అనంతరం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ సీఐ నాగరాజును ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ...
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జలాశయాలకు భారీగా వరద నీరు ...