బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఎడతెరిపిలేని వానల ధాటికి..
యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి ఏర్పాటుపై ప్రభుత్వ పెద్దలు పార్టీతోనూ చర్చిస్తే బాగుండేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. ‘యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దా ...
దేశంలోని సంపద సృష్టికర్తలకు సంబంధించి ప్రముఖ వెల్త్‌, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ‘360 వన్‌’ బుధవారం ఓ జాబితాను విడుదల ...
ప్రముఖ బ్రిటిష్‌ కంపెనీలు ఒక్కొక్కటిగా భారత కంపెనీల పరమవుతున్నాయి. బ్రిటన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ టీ బ్రాండ్‌ ...
యూపీఐ చెల్లింపు వ్యవస్థను నిర్వహిస్తున్న నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) వినియోగదారుల డేటా ...
హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, లార్సన్‌ అండ్‌ టుబ్రో, ఇన్ఫోసిస్‌ వంటి బ్లూచిప్‌ షేర్ల కొనుగోళ్లు జోరుగా జరగడంతో బుధవారం బీఎ్‌సఈ ...
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా జరగనున్న మునిసిపల్‌ పోరుకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ప్రధానంగా అధికార ...
తీవ్ర సంక్షోభంలో ఉన్న పొగాకు మార్కెట్‌తో భారీగా నష్టపో నున్న రైతులకు ప్రభుత్వం ప్రకటించిన లోగ్రేడ్‌ పొగాకుకు కిలోకు రూ.20 ...
భోగాపురం విమానాశ్రయాన్ని వచ్చేనెల 1న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనుండగా ఆ కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం ...
పులులను రక్షిద్దాం.. జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం’ అంటూ జిల్లాలోని పలుచోట్ల బుధవారం ర్యాలీలు నిర్వహించారు. అంతర్జాతీయ పులుల ...
పారదర్శకంగా రేషన్‌ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అనేక పర్యాయాలు కార్డుదా రులకు ఈకేవైసీ చేయించుకోవాలని సూచించినా జిల్లాలో కొందరు ...
జంతర్ మంతర్ వద్ద ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనను ఎలా చూడాలి.. అనే దానిమీద ఇంకా చర్చలు సాగుతూనే ఉన్నట్టున్నాయి. మార్పు మనం కోరుకున్న రీతిలో, మోతాదులో, కోరుకున్న ...