మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుకు పరామర్శ పేరుతో గొడ్డలి పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఏపీ హోంమంత్రి అనిత మండిపడ్డారు.
ఏపీలో ఆగస్టుకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం రూ.2,712.73 కోట్ల ...
మహబూబాబాద్ జిల్లాలో యాపిల్ లోడ్‌తో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. ఇంకేముందీ.. జనాలు మొత్తం అక్కడ గుమికూడారు. గాయపడిన ...
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇచ్చిన హామీ మేరకు గత 100 రోజుల్లో రూ.6,000 కోట్ల ...
గణేశ్ విగ్రహాల గరిష్ట ఎత్తు 16 అడుగులకు పరిమితం చేయాలని తయారీదారులను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశించారు.
నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా ...
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) నియామకానికి సంబంధించి 2023లో తెచ్చిన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై సుప్రీం కోర్టులో ...
శ్రీశైలం దేవస్థానంలో ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్‌లో ఇబ్బందులు, ఆన్‌లైన్ వెబ్‌సైట్‌తో పాటు మనమిత్ర యా‌ప్‌లో టికెట్ల బుకింగ్ ప్రక్రియలో అంతరాయం నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.