భారత సరిహద్దుకు సమీపంలో చైనా తన అత్యాధునిక 5వ తరం జే-20 ఫైటర్ జెట్స్‌ను మోహరించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
తూర్పు గోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. పెద్దపులి తూర్పు ...
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వృద్ధాశ్రమంలో చోటుచేసుకున్న దాడి కలకలం రేపింది. 14 ఏళ్ల బాలుడు వృద్ధ మహిళలను కర్రతో కొట్టిన వీడియో ...
అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మహిళా, శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో ...
ప్రస్తుత జీవనశైలిలో ఆలస్యంగా భోజనం చేయడం చాలామందిలో సాధారణ అలవాటుగా మారింది. అయితే రాత్రి ఆలస్యంగా తినే అలవాటు కాలేయ ...
రైతుల ఆందోళనలో సాహసోపేతంగా వ్యవహరించారు ఓ పోలీస్ అధికారిణి. ఆమె చూపిన ధైర్యసాహసాలకు సోషల్ మీడియాలో ప్రశంసలు ...
ప్రధాని సంతకంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లేఖ నకిలీదేనని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసింది. వైరల్ పోస్టులను ఆధారంగా ...
హైదరాబాద్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమవుతుండగా, మరో రెండు ...
బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ అత్యంత సురక్షితమైన ...
వందేమాతరం గేయాన్ని అవమానించడం నేరంగా పరిగణించే బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లుకు లోక్‌సభ ...
తీవ్ర వాయుగుండం నేపథ్యంలో నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది.
రాష్ట్ర విభజన సమయంలో రాజధాని ఎక్కడో చెప్పకుండా మనల్ని గెంటి వేశారని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆ ...