ఎలక్ట్రానిక్స్‌, సెమీ కండక్టర్లు సహా అధునాతన, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు తైవాన్‌ కంపెనీలు ఆసక్తి చూపా యి. ఏపీతో ...
గ్రేటర్‌ హైదరాబాద్‌లో మైనర్లు వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదాలు నిత్యం పీడకలగా మారుతున్నాయి. 18 ఏళ్లు నిండని ...
ప్రజా రక్షణ.. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేయాల్సిన రక్షకభటుల్లో కొంతమంది బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ, ప్రభుత్వ వ్యవహారాల గురించి బహిరంగంగా, మీడియాతో మాట్లాడబోనని మూడున్నరేళ్ల క్రితం ...
రాయలసీమను పునరుత్పాదక విద్యుత్‌ హబ్‌గా మార్చేందుకు మంత్రి లోకేశ్‌ చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. దీనిలో భాగంగా టాటా పవర్‌ ...
ఏపీలో నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా అందించాలంటే థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం కీలకమని జెన్కో ఎండీ ...
రాస్ అల్ ఖైమాలోని ప్రవాసీ సంఘం తెలుగు తరంగిణి ఇస్కాన్ సౌజన్యంతో ఇటీవల నిర్వహించిన పూరీ జగ్నాథ యాత్రలో దుబాయి, షార్జా, ఇతర ...
ఉత్తరాంధ్రకు డేటా సెంటర్ల ప్రవాహం కొనసాగుతోంది. అనకాపల్లి జిల్లా మాకవారిపాలెంలో 1000 మెగావాట్ల సామర్థ్యంతో రెన్యూగ్రీన్‌ ఏపీ ...
ఆంధ్రప్రదేశ్‌లో బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ చెప్పారు. ఉత్తర ...
ఫ్రాన్స్ నైరుతి ప్రాంతంలోని గిరోండ్ అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు భారీ విధ్వంసం సృష్టిస్తోంది.
బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి గ్రామం ...
తూర్పు కనుమల్లోని ఉబ్బలమడుగు జలపాతం ప్రాంతంలో గుర్తించిన కొత్త రకం మొక్కకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ‘క్రో టన్‌ ...