తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ...
త ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల మేర అప్పులు చేసిందని, పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను ...
ఈ కేసు విచారణ అనంతరం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ సీఐ నాగరాజును ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ...
హాకి ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. భారత పురుషుల, మహిళల జట్ల జెర్సీల రంగును మార్చింది. ఇప్పటి వరకు నీలం రంగులో ఉన్న భారత ...
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఇసుక అక్రమాలపై సుప్రీంకోర్టులో ఇవాళ (గురువారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా ...
వరంగల్: ఆగస్టు నెలలో వరంగల్‌ మీదుగా కాన్పూర్‌-మధురై ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. కాన్పూర్‌ ...
హిందుత్వం అంటే మతం కాదని.. జీవన విధానమని భారతదేశ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. దేశభక్తి సమాజ ఐక్యత ...
టీమిండియా యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ 15 వ‌య‌సులోనే త‌నకంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ...
ఆదోని చిన్నారులు సహస్ర ఆద్య, జయ స్కందతో ఏపీ మంత్రి నారా లోకేశ్ ఫొటో దిగి వారి కోరికను తీర్చారు. ‘లోకేశ్ సర్ మిమ్మల్ని కలవాలి, ...
స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్స్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), వాయిస్‌ అసిస్టెంట్లు మధ్య పెరిగే జెన్‌ అల్ఫాతరం టాలెంట్‌కు ...
ఢిల్లీ జంతర్ మంతర్‌లో జరిగిన నీట్ పేపర్ లీక్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వినియోగించినట్లు వచ్చిన ఆరోపణలపై ...
కియాతో కూటమి ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.12 కోట్లతో పెనుకొండలో ఐటీఐ కళాశాల నిర్మాణానికి కియాతో ఒప్పందం చేసుకుంది.